కంపెనీ పేరు :- శ్రీ వెంకటాద్రి ఆటో సర్వీస్ టాటా మోటార్స్ ఉద్యోగ విదానం :- కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ ఖాలీలు :- 2 ఎంపిక :- పురుషులు జీతం :- 10000 నుండి 14000 చివరి తేదీ :- 10-11-23 సంప్రదించండి :- 8499957714 అబ్దుల్ పూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర హైదరాబాద్ ఓటర్ రింగ్ రోడ్
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ పిలుపు సమ్మె వాల్ పోస్టర్ విడుదల ఏటూరునాగారం,జనం గొంతు, జయరాజు కేంద్ర బిజెపి కార్మిక ప్రజావ్య తిరేక విధా నాలను తిట్టుకో డందాం కార్పొరేట్ అనుకూల మతత త్వ విధానాలను ప్రతిఘ టిస్తూ ప్రభుత్వంగాన్ని కాపా డుకుందాం అనే నినా దంతో ఫిబ్రవరి 16 దేశవ్యా ప్తంగా జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు ఐఎన్ టి యుసి ఏఐటియుసి సిఐటి యు, హెచ్ఎంఎస్,3 ఐ ఎఫ్ టి యు లు, బి ఆర్ టి యు, టి ఎన్ టి యు సి,ఏ వీటితో పాటు ఉద్యోగ సంఘాల ఆల్ ఇండియా ఫెడరేషన్లు, స్కీం వర్కర్ల ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సంఘా లన్నీ ఈ సమ్మెకు పిలుపుని చ్చాయని సిఐటి యు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ అన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ సంవత్స రానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక మైన రైల్వే రోడ్లు గ్యాస్ ఓడరేవు లాంటి వాటి ఆస్తులను ప్రైవేటు వారికి కట్టబెట్టి లక్షల కోట్లు కట్టబెట్టాలని చూసిందన్నారు అందుచేతనే ఉద్యోగ కార్మిక రైతు బ్యాంకింగ్ అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతుతో ఈ యొక్క సమ్మె జరుగుతుం దన్నారు.కనీస వేతనం 26000 చెల్లించాలి స్కీము లకు బడ్జెట్ పెంచాలి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, ప్రభుత్వం రంగ సంస్థలు అమ్మడం ప్రైవేట్ పరం చేయడం ఆపాలి కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ధరల పెరుగుదలను అరికట్టాలి, ఆహార వస్తువుల నిత్యవస రాలపై జిఎస్టి ఉపసంహరిం చుకోవాలనే డిమాండ్స్ తో ఈ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల ని కోరారు.ఈ యొక్క కార్య క్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు బాలోజు రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిటమట రమేష్,కార్మికులు ఎం పెళ్లి మురళి,నాయిని కృష్ణ,గోగు మల్లయ్య,డి. చిన్న,వి కృష్ణ,వి ఎల్లయ్య,డి రాంబాబు,వి సుధాకర్,వెంకన్న జిపి కార్మికుడు,జే సమ్మయ్య,రిక్షా కార్మికులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది. గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు చేసి జాబితాను రూపొం దించింది. ఈ జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల బీజేపీ కోర్ కమిటీలను కమలనాథులు ఢిల్లీకి పిలిపించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్న నేతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు.. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు న్నారు.
Your experience on this site will be improved by allowing cookies.