కేశవ్ బలీరాం హెడ్గేవార్ (ఏప్రిల్ 1, 1889 - జూన్ 21, 1940) (ఆర్. యస్. యస్.) వ్యవస్థాపకులు. (జూన్ 21న హెగ్డేవార్ వర్ధంతి సందర్భంగా)
యుగ ద్రష్ట 'హిందు చైతన్య శక్తి'కేశవ్ బలిరాంహెగ్డేవార్ మహాపురుషులు మరణించిన వారి బోధనలు కార్యశీలత చూపిన మార్గం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.హిందూ సమాజ సంఘటనకు 'ఐక్యతకు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దిశ దశను నిర్దేశించిన...