రాయికల్ పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా అగ్నిమాపక కేంద్రం ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,మినీ స్టేడియం,హైదర బాద్ ,బొంబాయి బస్సు పునరుద్ధరణ ,పూర్తీ సౌకర్యాలు కలిగిన బస్సు స్టేషన్ మరియు అంగడి బజార్ లో బస్ సెల్దర్ ,ఇట్టి సమస్యలు గత అనేక సంవత్సరాలుగా ఎద్దండి భూమారెడ్డి ,తురగ శ్రీధర్ రెడ్డి ,సర్గీయ జర్నలిస్ట్ ముంజ ధర్మపురి గౌడ్ ప్రజా సంఘాల నాయకులు ఉద్యమించినప్పటికిని స్పందన కరువైనది గత అనేక సంవత్సరాలుగా అగ్నిమాపక కేంద్రం లేక అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు భారీగా ప్రజలు నష్ట పోతున్నారు ,డిగ్రీ విద్యా అందుబాటులో లేక అనేక విద్యార్థులు ఉన్నత విద్యా అందడం లేదు చదువు మధ్యలోనే మానేస్తున్నారు,కాగ దాదాపు మండలం నుండి యాభై శాతంకు పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం హైదరా బాద్ నగరంలో ఉన్నారు వారి రాకపోకల నిమిత్తం హైదరాబాద్ బస్సు అత్యవసరం మరియు ముంబై లాంటి నగరంలో ఆస్తులు ,చుట్టరికాలు ,వివిధ పనులకోసం తరుచుగా వెళ్లి వస్తుంటారు కాగ తక్షణమే ఇట్టి రెండు నగరాల బస్సులు పునరుద్ధరించగలరని మరియు పూర్తీ సౌకర్యాల బస్సు స్టేషన్ ను మరియు అంగడి బజార్ లో బస్సు సెల్దార్ నిర్మాణం చేయించగలరని మరియు రెండు కోట్ల రూపాయల పది లక్షల రూపాయలు నిధులు రాగ సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అసంపూర్తి నిర్మాణం గానే ఉంది ఇట్టి సమస్యల్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా వినతి పత్రం అందజేశారు.
Your experience on this site will be improved by allowing cookies.