|
modi add 1

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ లో న్యాయవాది పురుషోత్తం

రాయికల్ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యా, ఉద్యమకారునిగా పేరున్న న్యాయవాది అల్లే పురుషోత్తం కు జిల్లా ఎస్సి ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియామకం అయ్యారు,గత ఏడూ సంవత్సరాలుగా అణగారిన దళిత వర్గాలకు అయన న్యాయవాదిగా చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను నియమించడం పట్ల జిల్లా వ్యాప్తంగా దళిత వర్గాలు హర్షము వ్యక్తం చేశారు.

By Gantyala Praveen | August 10, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1