|
modi add 1

ఫల పుష్పాలంకరణ వేడుక కు హాజరై ఆశీర్వదించిన

మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు.... ఈరోజు మంగపేట మండల మల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు యాకుబి గారి మనవరాలు ఎండీ సన కు ఫల పుష్పాలంకరణ వేడుకకు హాజరై ఆశీర్వదించిన మంగపేట మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో.... జిల్లా హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్ టి ఐ చైర్మన్ బండా జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, జిల్లా సెక్రటరీలు తుడి భగవాన్ రెడ్డి, పూజారి సమ్మయ్య, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ది నరసింహారావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాటబోయిన నరసింహారావు, మండల ప్రచార కార్యదర్శి ఎర్రoగాని సురేష్, మండల సీనియర్ నాయకులు.. గడ్డం చిరంజీవి, తోట అశోక్, నలబోయిన లక్ష్మణరావు, మహబూబ్ హుస్సేన్, జట్టి రాజు, గడ్డం సురేష్, తదితరులు హాజరయ్యారు.....

By NYALAKONDA ANIL DESAI | February 25, 2024 | 0 Comments

ఓదెల మండల వైస్ ప్రెసిడెంట్ గా జీల తిరుపతి యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

పెద్దపెల్లి జిల్లా ఓదేల మండల పరిషత్ మండల వైస్ ఎంపీపీగా. పల్లె కుమార్ గౌడ్ గత సంవత్సరం మృతిచెందగా వైస్ ఎంపీపీ. ఖాళీ కావడంతో. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ తిరుపతి రావు, అధ్యక్షతన. ఎన్నికలు నిర్వహించగా. 11 మంది ఎంపీటీసీలకు గాను 7 మంది ఎంపీటీసీలు హాజరు కాగా 6 గురు (బిఆర్ఎస్) ఎంపీటీసీలు జీల తిరుపతి యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, తిరుపతి యాదవ్ ను పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ఘనంగా సన్మానించారు,సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ తన ఎన్నికల సహకరించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎంపిటిసి లకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో తన పదవికి న్యాయం చేస్తానని వారన్నారు, ఈ కార్యక్రమంలోఎంపీడీవో తిరుపతి, ఎంపీఓ వాజిద్ ,ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జడ్పిటిసి గంట రాములు యాదవ్, బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐ రెడ్డి వెంకట్ రెడ్డి , ఆరెల్లి సరోజన మొండయ్య గౌడ్ ,రెడ్డి స్వరూప శ్రీనివాస్ గౌడ్,సరోజన కిషన్ రెడ్డి, పద్మావతి ఇంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి గారు ....

ఈరోజు మంగపేట మండల నరసింహ సాగర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరీ అనసూయ సీతక్క గారి చొరవతో మంజూరైన 10 లక్షల సిసి రోడ్డును కొబ్బరికాయ కొట్టి రోడ్డును ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి గారు ఈ కార్యక్రమం లో.... గ్రామ పార్టీ అధ్యక్షులు తాతినేని హరికృష్ణ, మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల ఉపాధ్యక్షులు గాదె శ్రావణ్ కుమార్, మండల సీనియర్ నాయకులు... లోకు సత్యం, అన్నాల వెంకన్న, కొంకర బుచ్చి రాములు, బండి రాములు, దోమల నరేందర్, కోడం శ్రీకాంత్, దోమల పుల్లారావు, బోడ సతీష్, చందా నరేష్, తదితరులు హాజరయ్యారు....

By NYALAKONDA ANIL DESAI | March 05, 2024 | 0 Comments

వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించిన మండల ప్రత్యేక అధికారి జనం గొంతు// ఓదేల// సతీష్ కుమార్

కనగర్తి గ్రామంలోని స్థానిక దాసరి పద్మ హనుమయ్య జిల్లా పరిషత్తు పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓదెల మండల ప్రత్యేక అధికారి శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించాలని, నాటిన మొక్కలు అన్నిటిని కూడా సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత పాఠశాలలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పరిశీలించి, పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడినారు. ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి.. పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓదెల ఎంపీడీవో తిరుపతి గారు, ఎంపీ ఓ భాస్కర్ గారు, ఏపీఎం లతా మంగేశ్వరి గారు ,పంచాయతీ కార్యదర్శి ముత్యాల సందీప్ గారు, ప్రధానోపాధ్యాయులు ఎర్ర రమేష్ గారు ,ఇన్చార్జ్ ఏపీవో శ్వేత గారు, టెక్నికల్ అసిస్టెంట్ జనార్ధన్ గారు, పి టి విష్ణు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | July 14, 2024 | 0 Comments

నిరసన వ్యక్తం చేస్తున్న ఎం. ఆర్. సి .ఓదెల మండల సిబ్బంది

నిరసన వ్యక్తం చేస్తున్న ఎం. ఆర్. సి .ఓదెల మండల సిబ్బంది జనం గొంతు /ఓదెల /సతీష్ కుమార్ ఈరోజు భోజన విరమణ సమయంలో ఓదెల మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇందులో కేజీబీవీ మరియు ఎం ఆర్ సి, సిబ్బంది, సీఆర్పీలు మరియు పీటీఐ లు పాల్గొనడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెగ్యులర్ చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలని అందరూ భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఓదెల మండలం ప్రెసిడెంట్ ఆది తిరుపతి వైస్ ప్రెసిడెంట్ లెగిసెట్టి కుమార్ స్వామి కేజీబీవీ ఎస్ ఓ జ్యోతి మేడం కేజీబీవీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది

By NYALAKONDA ANIL DESAI | November 30, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1