|
modi add 1

క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహమతులను అందజేసిన వరంగల్ పార్లమెంట్ అస్పరేంట్ Dr జన్ను పరంజ్యోతి గారు

ఈ రోజు 02-03-2024 న వరంగల్ పార్లమెంట్ ఆస్పరెంట్ Dr జన్ను పరంజ్యోతి గారు హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు పరంజ్యోతి ఫౌండేషన్ (JPF) ద్వారా బహుమతులు మరియు నగదు అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాము మిత్ర మండలి వారికి మరియు అరవింద్ మిత్ర మండలి వారికి Dr జన్ను పరంజ్యోతి గారు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా గారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ" బన్న ఐలయ్య గారు ఉదయ భాను కార్యక్రమ నిర్వాహకులు, అజీజ్ ఖాన్ అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు మరియు తల్లపెల్లి జయపాల్ క్రికెట్ దిగ్గజం పాల్గొనడం జరిగింది

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1