రాయికల్ పట్టణంలోని వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న భీమన్న ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది ప్రజలు ఆలయంలో ప్రతియోటా ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమికి ప్రారంభం అయి మూడు రోజులు జరిగే భీమన్న జాతరకు చుట్టూ పక్కల జగిత్యాల,మెట్ పల్లి, కోరుట్ల,మల్లాపూర్ ఖానాపూర్, మరియు ఇతర జిల్లా కేంద్రాలు అయినా నిజామాబాద్ ,కరీంనగర్ ఆదిలాబాద్ వేలాదిగా ప్రజలు వచ్చి స్వామివారికి మొ క్కులు చెల్లించుకుంటారు. మూడవ తేదీనాడు ఘనంగా స్వామివారి రథోత్సవం జరుగనున్నది. భీమన్న ఆలయ అభివృద్ధి రీత్యా ఆర్థిక సహాయం అందించాలని భక్తులకు ఆలయ నిర్వాహకులు దేవుని లింగయ్య విజ్ఞప్తి చేశారు. ఆలయం రోడ్డుకు ఇరువైపులా కామన్ లు మరియు ఆలయం చుట్టూ సిసి స్లాబ్ వేయుటకు ఆర్థిక సహాయం చేయుటకు జి పే /ఫోన్ పే నెంబర్ 9441725016,9908645621 సంప్రదించండి.